రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: దేవినేని

ABN , First Publish Date - 2021-07-26T20:23:31+05:30 IST

రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: దేవినేని

విజయవాడ: రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలంలోనే రైతులకు రూ.14కోట్ల బకాయిలు రావాలన్నారు. అంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాలంతా భోగస్ అని తప్పుబట్టారు. దళారులు, రాజకీయ నేతలు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

Updated Date - 2021-07-26T20:23:31+05:30 IST