దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడింది: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-07-10T14:42:24+05:30 IST

అమరావతి: కోట్ల రూపాయల ఖరీదైన దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడింది: దేవినేని ఉమ

అమరావతి: కోట్ల రూపాయల ఖరీదైన దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. తమ వారికి పీఠాన్ని కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ‘‘ఖరీదైన కోట్ల రూపాయల దేవుడి స్థలంపై విజయవాడలో పెద్దల కన్నుపడింది. తమ వారికి పీఠాన్ని కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. ‘కీలకమంత్రి’ చక్రం తిప్పడంతో చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి. శివయ్య స్థలం స్వాహా కాకుండా కాపాడేందుకు అధికారులు, మీ ప్రజాప్రతినిధులు, మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-10T14:42:24+05:30 IST