Devenini uma: అంబటికి ఎందుకంత ఆక్రోశం?: ఉమ

ABN , First Publish Date - 2022-07-18T22:30:08+05:30 IST

Devenini uma: అంబటికి ఎందుకంత ఆక్రోశం?: ఉమ

Devenini uma: అంబటికి ఎందుకంత ఆక్రోశం?: ఉమ

అమరావతి: గోదావరి లంక గ్రామాలు నీట మునిగితే ప్రభుత్వం బాధితులను కనీసం పట్టించుకోలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ముంపు బాధితులను ఆదుకోవాలి కానీ మీడియాను నిందిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. బాధితులను పట్టించుకోమంటే అంబటికి ఎందుకంత ఆక్రోశం? అని ప్రశ్నించారు. పోలవరంపై అంబటి అవగాహన పెంచుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-07-18T22:30:08+05:30 IST