అసహనంతో వసంత బూతులు మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-04-08T00:53:05+05:30 IST

అసహనంతో వసంత బూతులు మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ

అసహనంతో వసంత బూతులు మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ

అమరావతి: రాష్ట్ర రైతాంగాన్ని తాకట్టు పెట్టి 3 వేల కోట్ల రుణం తెచ్చుకోడానికి ప్రధాని దగ్గర వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఔరాంగాజేబు నాటి వేగుల వ్యవస్తే.. వాలంటీర్‌ వ్యవస్థ.. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఏపీని దివాలాంధ్రప్రదేశ్‌ చేశారని మండిపడ్డారు. అసమర్ధ, దద్దమ్మ మంత్రులు ఎక్కడుంటే ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. పాలనా వైఫల్యం అంతా సీఎందే.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గజదొంగ తప్పించుకొని 25 మంది దొంగలు రాజీనామా చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే వసంత అసహనంతో బూతులు మాట్లాడుతున్నారని, చాలా సార్లు సారీ కూడా చెప్పాడన్నారు. 

Updated Date - 2022-04-08T00:53:05+05:30 IST