అదే ప్రభుత్వ పతనానికి నాంది: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-11-08T23:02:55+05:30 IST

అదే ప్రభుత్వ పతనానికి నాంది: దేవినేని ఉమ

అదే  ప్రభుత్వ పతనానికి నాంది: దేవినేని ఉమ

అమరావతి: అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను మాజీ మంత్రి దేవినేని ఉమా  ఖండించారు. పాఠశాలను కాపాడుకోవడానికి ఉద్యమిస్తే రక్తంచిందేలా కొడతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించారని విద్యార్థినీలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యార్థులు చిందించిన రక్తపుబొట్టు ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుందని ఆయన ధ్వజమెత్తారు. 

 

Updated Date - 2021-11-08T23:02:55+05:30 IST