రాజమండ్రి సెంట్రల్ జైలును వదలని దేవినేని ఉమ వ్యవహారం

ABN , First Publish Date - 2021-08-12T18:18:59+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యవహారం రాజమండ్రి సెంట్రల్ జైలును వదలడంలేదు.

రాజమండ్రి సెంట్రల్ జైలును వదలని దేవినేని ఉమ వ్యవహారం

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యవహారం రాజమండ్రి సెంట్రల్ జైలును వదలడంలేదు. ఉన్నది వారం రోజులే అయినప్పటికీ.. జైల్లో ఆయన ఉన్న సమయంలో పండ్లు, ఫోన్లో మాట్లాడే సౌకర్యం కల్పించారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఓ ప్రజాప్రతినిధి అల్లుడికి ఈ వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-08-12T18:18:59+05:30 IST