దేవినేని ఉమ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు
ABN , First Publish Date - 2021-04-22T21:02:11+05:30 IST
దేవినేని ఉమ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు
అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది. దేవినేని ఉమకు 41ఏ కింద రక్షణ కల్పించండని పేర్కొంది. మే 7 తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని తెలిపింది. మే 7వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.