బెయిల్పై దేవికారాణి విడుదల
ABN , First Publish Date - 2020-09-22T08:32:27+05:30 IST
బెయిల్పై దేవికారాణి విడుదల
సైదాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న ఈఎ్సఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మజ, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ వసంత సోమవారం బెయిల్పై విడుదలయ్యారు. ఈఎ్సఐ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, ఈనెల 4న చంచల్గూడ జైలుకు తరలించారు.