దేవనకొండ తహసీల్దార్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-05-30T01:51:54+05:30 IST
కర్నూలు: దేవనకొండ తహసీల్దార్ ఇంద్రాణిని సస్పెండ్ చేశారు. గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లోని 169 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ధారాదత్తం
కర్నూలు: దేవనకొండ తహసీల్దార్ ఇంద్రాణిని సస్పెండ్ చేశారు. గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లోని 169 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ధారాదత్తం చేశారని ఏబీఎన్లో ప్రసారమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారు భూ అక్రమాలపై విచారణ జరిపి ఇంద్రాణిపై చర్యలు తీసుకున్నారు.