దేవనకొండ తహసీల్దార్ సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-05-30T01:51:54+05:30 IST

కర్నూలు: దేవనకొండ తహసీల్దార్ ఇంద్రాణిని సస్పెండ్ చేశారు. గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లోని 169 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ధారాదత్తం

దేవనకొండ తహసీల్దార్ సస్పెన్షన్

కర్నూలు: దేవనకొండ తహసీల్దార్ ఇంద్రాణిని సస్పెండ్ చేశారు. గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లోని 169 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ధారాదత్తం చేశారని ఏబీఎన్‌లో ప్రసారమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారు భూ అక్రమాలపై విచారణ జరిపి ఇంద్రాణిపై చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-05-30T01:51:54+05:30 IST