వెయ్యి లీటర్ల బెల్లంఊట ధ్వంసం
ABN , First Publish Date - 2021-05-14T04:48:13+05:30 IST
మండల పరిధి చందాపురం గిరిజన గ్రామంలో వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్టు సీఐ బాల నరసింహ తెలి పారు.
రామభద్రపురం, మే 13: మండల పరిధి చందాపురం గిరిజన గ్రామంలో వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్టు సీఐ బాల నరసింహ తెలి పారు. ఈమేరకు గురువారం ఆయా గ్రామాల్లో విస్తృతంగా దాడులు నిర్వహిం చామని చెప్పారు. దాడుల్లో సాలూరు ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.