నేర్చుకున్న అంశాలను అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-05T04:05:20+05:30 IST

శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలని డీఈఓ గోవిందరాజులు సూచించా రు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా ప్రధానోపా ధ్యాయులకు వాష్‌ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు.

నేర్చుకున్న అంశాలను అమలు చేయాలి
ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న డీఈఓ గోవిందరాజులు

 డీఈఓ గోవిందరాజులు

 విజయవంతంగా ముగిసిన

      వాష్‌ ప్రోగ్రామ్‌

కందనూలు, డిసెంబరు4 : శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలని డీఈఓ గోవిందరాజులు సూచించా రు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా ప్రధానోపా ధ్యాయులకు వాష్‌ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు. చివరిరోజు శుక్రవారం డీఈఓ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమ లు చేయడానికి కృషి చేయాలన్నారు. పాఠశాల వా తావరణం ఆహ్లాదకరంగా ఉండడానికి విద్యార్థులచే స్వచ్ఛకమిటీలు వేయించాలని తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా సెక్టోరల్‌ అధికారి మంతటి నారాయ ణ, పరీక్షల విభాగం అధికారి రాజశేఖర్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ అంజి, జిల్లా ఆర్పీలు, జీహెచ్‌ఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T04:05:20+05:30 IST