ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్‌ దంత వైద్యం

ABN , First Publish Date - 2021-04-13T07:01:25+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ దంత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డీసీహెచ్‌ఎస్‌ జ్యోతిర్మణి తెలి పారు. గుడివాడ ప్రభుత్వ ఏరి యా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్య విభా గాన్ని ఆమె ప్రారంభించారు.

ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్‌ దంత వైద్యం

గుడివాడ టౌన్‌  : ప్రభుత్వ   ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ దంత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డీసీహెచ్‌ఎస్‌ జ్యోతిర్మణి  తెలి పారు. గుడివాడ ప్రభుత్వ ఏరి యా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్య విభా గాన్ని ఆమె ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాదేవి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎం.వి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-13T07:01:25+05:30 IST