జనసాంద్రత వల్లే ముంబైలో కరోనా విస్తరణ

ABN , First Publish Date - 2020-05-29T07:39:09+05:30 IST

ముంబైలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే కరోనా సహా వైరస్‌లు వేగంగా ప్రబలుతున్నాయి. నగరాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. ధారవి తోలు శుద్ధి...

జనసాంద్రత వల్లే ముంబైలో కరోనా విస్తరణ

ముంబైలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే కరోనా సహా వైరస్‌లు వేగంగా ప్రబలుతున్నాయి. నగరాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. ధారవి తోలు శుద్ధి కర్మాగారాలకు ముంబై-ఢిల్లీ రహదారిపై స్థలాలు కేటాయించాలి.

- నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి

Updated Date - 2020-05-29T07:39:09+05:30 IST