ఢిల్లీలో కొత్తగా 4,044 కోవిడ్ కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-29T01:27:33+05:30 IST

ఢిల్లీలో కొత్తగా 4,044 కోవిడ్ కేసులు నమోదు

ఢిల్లీలో కొత్తగా 4,044 కోవిడ్ కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం రోజు కొత్తగా 4,044 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల శుక్రవారం రోజు 25 మంది మృతి చెందారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా నమోదైంది. కరోనా నుంచి 8 వేల మంది కోలుకున్నట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. 47,042 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 29,152 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2022-01-29T01:27:33+05:30 IST