24 గంటల్లో 104 మంది అరెస్ట్..69 కిలోల drugs స్వాధీనం

ABN , First Publish Date - 2022-04-22T01:30:26+05:30 IST

24 గంటల్లో 104 మంది అరెస్ట్..69 కిలోల drugs స్వాధీనం

24 గంటల్లో 104 మంది అరెస్ట్..69 కిలోల drugs స్వాధీనం

న్యూఢిల్లీ: డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు 104 మందిని అరెస్టు చేశారు. గత 24 గంటల్లో దోపిడీ, స్నాచింగ్, మద్యం స్మగ్లింగ్ కేసుల్లో 104 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 69 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఢిల్లీ పోలీసులు 15 మంది ప్రకటిత నేరస్థులను అరెస్టు చేశారు. 815 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడిన 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5,607 అత్యవసర ఫోన్ కాల్‌లకు సహాయం అందించబడిందని ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.

Updated Date - 2022-04-22T01:30:26+05:30 IST