నిరాశ్రయులకు ఉచిత భోజనం: ఢిల్లీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-26T21:43:43+05:30 IST

నిరాశ్రయులకు ఉచిత భోజనం: ఢిల్లీ ప్రభుత్వం

నిరాశ్రయులకు ఉచిత భోజనం: ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: వర్షాకాలం ముగిసే వరకు నిరాశ్రయులకు ఉచిత భోజనం ఇవ్వడం కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలోని రాత్రి ఆశ్రయాలలో ఉంటున్న వారికి శీతాకాలం ముగిసే వరకు ఉచిత భోజనం పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేటాయింపు యొక్క వార్షిక వ్యయం రూ.15.31 కోట్లు ఉంటుందని డీయూఎస్ఐబీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-09-26T21:43:43+05:30 IST