బ్యాటరీతో నడిచే వాహనాలపై రోడ్డు పన్ను మినహాయింపు

ABN , First Publish Date - 2020-10-11T22:26:24+05:30 IST

బ్యాటరీతో నడిచే వాహనాలపై రోడ్డు పన్ను మినహాయింపు

బ్యాటరీతో నడిచే వాహనాలపై రోడ్డు పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ: బ్యాటరీతో నడిచే వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం రోడ్డు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ ఆదివారం ప్రకటించారు. సరైన ప్రోత్సాహకాలు, ఇన్‌ఫ్రాకు మద్దతు ఇవ్వడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు వేగంగా మారడానికి ఢిల్లీ దేశానికి నాయకత్వం వహించాలని మేము నిశ్చయించుకున్నామని గహ్లోట్ ట్వీట్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధాని కోసం ఈవీ విధానాన్ని ప్రకటించారు.

Updated Date - 2020-10-11T22:26:24+05:30 IST