ఢిల్లీలో సిలెండర్ పేలుడు... 13 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-04-15T01:53:06+05:30 IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సిలెండర్ పేలింది. జామియా ప్రాంతంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది.

ఢిల్లీలో సిలెండర్ పేలుడు... 13 మందికి గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సిలెండర్ పేలింది. జామియా ప్రాంతంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. 13 మంది గాయపడ్డారు. సహాయక బృందాలు క్షతగాత్రులను హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించాయి. ఘటనపై విచారణ కొనసాగుతోంది. 



Updated Date - 2022-04-15T01:53:06+05:30 IST