కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-09-29T22:47:04+05:30 IST

కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి డిశ్చార్జ్

కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి డిశ్చార్జ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా కోలుకున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. చికిత్స అనంతరం ఉపముఖ్యమంత్రి సిసోడియాకు మళ్లీ కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్-19 నెగటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు.



కరోనా ప్రారంభంలో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఒంటరిగా ఉన్నారు. తదనంతరం ఆసుపత్రిలో చేరారు. సిసోడియాకు వారం రోజులు విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సూచించారు.


కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సాకేత్ లోని మాక్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సిసోడియాకు సెప్టెంబర్ 14న కోవిడ్-19 పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చింది.



Updated Date - 2020-09-29T22:47:04+05:30 IST