సెట్స్, యూజీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం
ABN , First Publish Date - 2020-07-11T08:47:00+05:30 IST
సెట్స్, యూజీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్)తో పాటు యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై ప్రభు త్వం శనివారం నిర్ణయం తీసుకోనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి సెట్స్ ప్రారంభం కావాల్సి ఉంది.. ఇక యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల పై శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.