మోదీ 2.0 తొలి ఏడాది పాలనపై 4 గంటలకు చర్చా వేదిక

ABN , First Publish Date - 2020-07-10T18:37:11+05:30 IST

మోదీ 2.0 తొలి ఏడాది పాలనపై ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల జన సంవాద్ ర్యాలీ(వర్చువల్ ర్యాలీ), చర్చా వేదిక జరగనున్నాయి. ఫేస్‌బుక్ www.facebook.com/BJP4Telangana, యూట్యూబ్ https://youtu.be/yqQ3KgND9UA లింకుల ద్వారా ఈ చర్చా వేదికలో పాల్గొనవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

మోదీ 2.0 తొలి ఏడాది పాలనపై 4 గంటలకు చర్చా వేదిక

జోగులాంబ గద్వాల : మోదీ 2.0 తొలి ఏడాది పాలనపై ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల జన సంవాద్ ర్యాలీ(వర్చువల్ ర్యాలీ), చర్చా వేదిక జరగనున్నాయి. ఫేస్‌బుక్ www.facebook.com/BJP4Telangana, యూట్యూబ్ https://youtube.com/embed/yqQ3KgND9UA లింకుల ద్వారా ఈ చర్చా వేదికలో పాల్గొనవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.


బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పాల్గొననున్న ఈ చర్చా వేదిక ఈ రోజు  సాయంత్రం 4:30 గంటలకు  ప్రారంభమవుతుంది. బీజేపీ లోని కీలక ఘట్టాలు, భారతదేశ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ కృషి, భరతమాత సేవలో మన భాగస్వామ్యం తదితర అంశాలపై జరిగే ఈ వేదిక లో పాల్గొనే అవకాశం ఈ వర్చువల్ ర్యాలీ ద్వారా లభిస్తుందని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా ప్రధానకార్యదర్శి సంజీవ్ భరద్వాజ్ తెలిపారు. 


 

Updated Date - 2020-07-10T18:37:11+05:30 IST