డిగ్రీలో 26 మంది డీబార్
ABN , First Publish Date - 2022-05-19T05:13:06+05:30 IST
డిగ్రీ 1, 3 సెమిస్టర్ పరీక్షల్లో 26 మంది విద్యార్థులు డీబార్ అయ్యారని పరీక్షల విభాగం డీన ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి తెలిపారు.
కర్నూలు(అర్బన), మే 18: డిగ్రీ 1, 3 సెమిస్టర్ పరీక్షల్లో 26 మంది విద్యార్థులు డీబార్ అయ్యారని పరీక్షల విభాగం డీన ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. బుధవారం రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 74 పరీక్షా కేంద్రాల్లో మొదటి సెమిస్టర్కు 13,736 మందికిగాను 12,139, 3వ సెమిస్టర్కు 12,404 మందికిగాను 10,969 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు.