సిద్దిపేట: వ్యవసాయి బావిలో మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-07-15T16:06:20+05:30 IST
సిద్దిపేట: వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సిద్దిపేట: వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. సిద్దిపేట జిల్లా నారాయణ రావుపేట్ మండలం గుర్రాల గొంది గ్రామంలోని వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.