కిడ్నాప్ కేసులో అఖిల ప్రియను ప్రశ్నిస్తున్న డీసీపీ..
ABN , First Publish Date - 2021-01-12T17:28:42+05:30 IST
హైదరాబాద్: బేగంపేట్ పోలీస్ స్టేషన్కు నేడు డీసీపీ కమలేశ్వర్ వచ్చారు. కిడ్నాప్ కేసు విషయమై కస్టడీలో ఉన్న
హైదరాబాద్: బేగంపేట్ పోలీస్ స్టేషన్కు నేడు డీసీపీ కమలేశ్వర్ వచ్చారు. కిడ్నాప్ కేసు విషయమై కస్టడీలో ఉన్న అఖిలప్రియను ఆయన విచారిస్తున్నారు. ప్రవీణ్తో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన తరువాత నార్త్ జోన్ డీసీపీకి కాల్ రావడంతో పాటు కిడ్నాపర్లు సేఫ్ అంటూ వచ్చిన కాల్స్ పై అఖిల ప్రియను విచారించి డీసీపీ కమలేశ్వర్ క్లారిటీ తీసుకోనున్నారు.