డీసీసీబీ మొబైల్‌ ఏటీఎంలు ప్రారంభం రేపు

ABN , First Publish Date - 2020-07-11T10:00:31+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మూడు మొబైల్‌ ఏటీఎంలను ప్రారంభిస్తున్నట్టు బ్యాంకు సీఈవో డీవీఎస్‌ వర్మ తెలిపారు.

డీసీసీబీ మొబైల్‌ ఏటీఎంలు ప్రారంభం రేపు

విశాఖపట్నం, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మూడు మొబైల్‌ ఏటీఎంలను ప్రారంభిస్తున్నట్టు బ్యాంకు సీఈవో డీవీఎస్‌ వర్మ తెలిపారు. నాబార్డు సాయంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-11T10:00:31+05:30 IST