గిరిజనుల హక్కులకు తూట్లు: ధారు నాయక్
ABN , First Publish Date - 2020-10-01T08:08:58+05:30 IST
భూపంపిణీ పేరుతో గిరిజనుల హక్కులను హరించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధారునాయక్ ఆరోపించారు...
భూపంపిణీ పేరుతో గిరిజనుల హక్కులను హరించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధారునాయక్ ఆరోపించారు. జీవో నంబరు 3పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.