దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2021-08-26T20:30:37+05:30 IST

దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

హైదరాబాద్: దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్‌లో బంధుపథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ పథకానికి రూ.1500 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకూ మొత్తం రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. 


Updated Date - 2021-08-26T20:30:37+05:30 IST