డాబర్‌ సంస్థ విరాళం రూ.21 కోట్లు

ABN , First Publish Date - 2020-04-08T07:29:10+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తనవంతు సాయం చేసేందుకు డాబర్‌ సంస్థ రూ. 21కోట్ల భారీ విరాళం ప్రకటించింది.

డాబర్‌ సంస్థ విరాళం రూ.21 కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తనవంతు సాయం చేసేందుకు డాబర్‌  సంస్థ రూ. 21కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇందులో రూ.11 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు, రూ.10కోట్లను వైద్య సిబ్బందికి ఇవ్వనున్నట్లు తెలిపింది.

Updated Date - 2020-04-08T07:29:10+05:30 IST