లోన్ ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్ల మోసం

ABN , First Publish Date - 2022-01-25T15:02:49+05:30 IST

లోన్ ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్ల మోసం

లోన్ ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్ల మోసం

హైదరాబాద్: లోన్ ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. రిటైర్డ్ ఉద్యోగి కేశవరావకు రూ.కోటి లోన్ ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. విడతలవారీగా సైబర్ నేరగాళ్లు రూ.18 లక్షలు కాజేశారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-01-25T15:02:49+05:30 IST