కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-14T01:50:33+05:30 IST

జిల్లాలోని కల్వకుర్తి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌తో....

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

నాగర్ కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌తో చాంద్ పాషా అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈసంఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-10-14T01:50:33+05:30 IST