ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దు: సీఎస్

ABN , First Publish Date - 2022-01-02T03:31:40+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్, కరోనా...

ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దు: సీఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్, కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


Updated Date - 2022-01-02T03:31:40+05:30 IST