తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-04-17T12:19:54+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 22,664 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 22,664 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 65 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 11,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-04-17T12:19:54+05:30 IST