తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-07-04T14:11:14+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్‎మెట్లలో వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్‎మెట్లలో వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. ఇక..ఆదివారం శ్రీవారిని 88,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 37,447 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-07-04T14:11:14+05:30 IST