పంటలను ప్రభుత్వమే కొనాలి: కౌలు రైతులు
ABN , First Publish Date - 2020-03-27T08:20:57+05:30 IST
లాక్డౌన్ వలన రవాణా, ఎగుమతులు లేక పంట ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని, కాబట్టి ప్రభుత్వమే వాటిని మద్దతు ధరకు...
అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ వలన రవాణా, ఎగుమతులు లేక పంట ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని, కాబట్టి ప్రభుత్వమే వాటిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ చేసింది. కౌలు రైతులు ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులను కొనాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ గురువారం కోరారు.