32,316 హెక్టార్లలో పంటలు నీటిపాలు

ABN , First Publish Date - 2020-11-30T05:09:59+05:30 IST

జిల్లాలో 32,316 హెక్టార్లలో సార్వా పంటలు నీటము నిగాయి.

32,316 హెక్టార్లలో పంటలు నీటిపాలు

 వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా

ఏలూరు సిటీ, నవంబరు 29: జిల్లాలో 32,316 హెక్టార్లలో సార్వా పంటలు నీటము నిగాయి. ఇందులో ప్రధానంగా సార్వా వరిపంట 30,770 హెక్టార్లలో నీట ముంపులో తేలియాడుతున్నాయి. ఈ పంటలు పనికిరావని తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సార్వా ఆరంభం నుంచి నాలుగుసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నామని, పంట చేతికి వచ్చే దశలో తుఫాన్‌ నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కుప్పలు వేసిన ఽధాన్యం కూడా దెబ్బతిందని వారు పేర్కొంటున్నారు. 


Updated Date - 2020-11-30T05:09:59+05:30 IST