రాజమహేంద్రవరం నగరంలో.. క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2020-09-29T17:16:53+05:30 IST
రాజమహేంద్రవరం నగరంలోని ఆర్యాపురం సమీపంలో ఒక టీ దుకాణంలో క్రికెట్ బెట్టింగ్ కాస్తున్న..
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం నగరంలోని ఆర్యాపురం సమీపంలో ఒక టీ దుకాణంలో క్రికెట్ బెట్టింగ్ కాస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,870 నగదు స్వాధీనం చేసుకున్నట్టు త్రీటౌన్ పోలీసులు తెలిపారు.