ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సమయమిదే: బీవీ రాఘవులు
ABN , First Publish Date - 2020-08-15T21:00:15+05:30 IST
అమరావతి: బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు దేశానికి ద్రోహం చేస్తున్నాయని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు పేర్కొన్నారు.
అమరావతి: బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు దేశానికి ద్రోహం చేస్తున్నాయని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు పేర్కొన్నారు. లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందామని బీవీ రాఘవులు పేర్కొన్నారు.