విజయవాడ: సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నేడు

ABN , First Publish Date - 2021-12-05T15:12:01+05:30 IST

ఆదివారం విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.

విజయవాడ: సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నేడు

విజయవాడ: రాయలసీమ, నెల్లూరు జిల్లాల వరద బీభత్సాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ఆదివారం విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ భేటీలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. తుఫాను, వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-05T15:12:01+05:30 IST