గంటా శ్రీనివాసరావే ఆ భూమి వెనుక బినామీ: నారాయణ

ABN , First Publish Date - 2020-09-29T22:55:01+05:30 IST

గంటా శ్రీనివాసరావే ఆ భూమి వెనుక బినామీ: నారాయణ

గంటా శ్రీనివాసరావే ఆ భూమి వెనుక బినామీ: నారాయణ

విశాఖపట్నం: కొమ్మాదిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. రెండేళ్లలో ఉత్తరాంధ్ర ఫ్యాక్షనిజం ప్రాంతంగా మారడం ఖాయమన్నారు. ఉత్తరాంధ్రలో భూకబ్జాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే ఈ భూమి వెనుక బినామీ అని ఆరోపించారు. భూదొంగలను కాపాడటానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు.

Updated Date - 2020-09-29T22:55:01+05:30 IST