రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: Ramakrishna

ABN , First Publish Date - 2022-01-01T13:39:34+05:30 IST

రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: Ramakrishna

అమరావతి: రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా మూడో దశ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఏడాదిలోనైనా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలని రామకృష్ణ కోరారు. 

Updated Date - 2022-01-01T13:39:34+05:30 IST