ఏపీ సీఎస్ చదువుకున్న మూర్ఖుడు: Narayana

ABN , First Publish Date - 2022-01-20T19:16:33+05:30 IST

ఏపీ సీఎస్‌ చదువుకున్న మూర్ఖుడంటూ సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎస్ చదువుకున్న మూర్ఖుడు: Narayana

అమరావతి: ఏపీ సీఎస్‌ చదువుకున్న మూర్ఖుడంటూ సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరి తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు.. సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులు... వారికి రావాల్సినవి మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటామని నారాయణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-20T19:16:33+05:30 IST