కరోనా కట్టడికి నాసిక్ లో కఠిన చర్యలు: మంత్రి

ABN , First Publish Date - 2020-07-01T00:24:58+05:30 IST

కరోనా కట్టడికి నాసిక్ లో కఠిన చర్యలు: మంత్రి

కరోనా కట్టడికి నాసిక్ లో కఠిన చర్యలు: మంత్రి

నాసిక్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి నాసిక్ పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ సాయంత్రం 7 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఉంటుందని మహారాష్ట్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున లాకౌ డౌన్ ను జూలై 31 వరకు పొడిగించారు.

Updated Date - 2020-07-01T00:24:58+05:30 IST