కేరళలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-07T03:52:22+05:30 IST

కేరళలో పెరిగిన కరోనా కేసులు

కేరళలో పెరిగిన కరోనా కేసులు

తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు కేరళలో కొత్తగా 1298 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 30 వేల మార్క్ ను దాటాయి. కరోనా వల్ల 97 మంది మృతి చెందినట్లు వైద్య అధికారులు తెలిపారు.


Updated Date - 2020-08-07T03:52:22+05:30 IST