దేశంలో 141 కోట్లకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-25T20:50:37+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మంగా వ్యాక్సిన్ డోస్ ల పంపిణీని చేపట్టింది.

దేశంలో 141 కోట్లకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల  పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మంగా వ్యాక్సిన్ డోస్ ల పంపిణీని చేపట్టింది. ఇప్పటి వరకూ కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ 141 కోట్లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 66 లక్షల వ్యాక్సిన్ డోసుసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 98.40 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 7,189 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 77,032 కాగా గడిచిన 41 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.60 శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-25T20:50:37+05:30 IST