దేశంలో 120.96 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-11-27T02:15:48+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మంగా జరుగుతోంది.

దేశంలో 120.96 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మంగా జరుగుతోంది. శుక్రవారం నాటికి దేశంలోని 120.96 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 7గంటల సమయానికి 65లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-27T02:15:48+05:30 IST