ఇళ్ల వద్దకే Covid టీకాలు

ABN , First Publish Date - 2022-06-14T13:35:23+05:30 IST

నీలగిరి జిల్లాలో ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ అమృత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య

ఇళ్ల వద్దకే Covid టీకాలు

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 13: నీలగిరి జిల్లాలో ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ అమృత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో  కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో 14 మంది బాధితులు చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, టీకాలు వేయించుకోనివారి వెళ్లకే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

Updated Date - 2022-06-14T13:35:23+05:30 IST