కరోనా అప్‌డేట్స్..

ABN , First Publish Date - 2022-06-12T15:22:04+05:30 IST

ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కోలుకున్న వారి సంఖ్య 4,435 మంది.

కరోనా అప్‌డేట్స్..

ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కోలుకున్న వారి సంఖ్య 4,435 మంది. నలుగురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 44,513. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,761.

Updated Date - 2022-06-12T15:22:04+05:30 IST