సిద్దిపేటలోని పలు బ్యాంకుల్లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-17T23:52:14+05:30 IST

పట్టణంలోని మూడు ఎస్ బిఐ బ్యాంకు బ్రాంచీల్లో 8 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది.

సిద్దిపేటలోని పలు బ్యాంకుల్లో కరోనా కలకలం

సిద్దిపేట: పట్టణంలోని మూడు ఎస్ బిఐ బ్యాంకు బ్రాంచీల్లో 8 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మరికొందరికి కరోనా లక్షణాలు బయట పడ్డాయి. దీంతో రెండు బ్రాంచ్ లలో  బ్యాంక్ లో  సేవలు నిలిచి పోయాయి. ఈ సమాచారం వెలుగు చూడడంతో సిద్ధిపట పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-01-17T23:52:14+05:30 IST