12మందికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-11-06T18:22:22+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 12మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4162 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి జిల్లాలో 838మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది

12మందికి కరోనా పాజిటివ్

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 12మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4162 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి జిల్లాలో 838మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 320 బెడ్లున్న ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డులో మొత్తం 11మంది చికిత్స పొందుతుండగా.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. 309 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-11-06T18:22:22+05:30 IST