Covid Possitive: 1,562 మందికి కరోనా
ABN , First Publish Date - 2022-07-23T17:41:18+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. శుక్రవారం 1,562 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 1244, బెంగళూరు గ్రామీణలో
బెంగళూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. శుక్రవారం 1,562 మందికి కొవిడ్ పాజిటివ్(Covid positive) నిర్ధారణ కాగా బెంగళూరులో 1244, బెంగళూరు గ్రామీణ(Bengaluru Rural)లో 45, ధారవాడలో 38, మైసూరులో 34, దక్షిణకన్నడలో 28, బెళగావిలో 27, బళ్లారిలో 27, తుమకూరు(Tunakuru), ఉడుపిలో 14 చొప్పున ఇతర జిల్లాల్లో(Districts) అంతకులోపు నమోదయ్యాయి. 1107 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. 8,488 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 7,355 మంది ఉన్నారు.